రాష్ట్రంలో నీలి విప్లవంపై నీలినీడలు కమ్ముకున్నా యి. వర్షాకాలం ఆరంభమై మూడు నెలలు పూర్తయినా ఇంకా చెరువుల్లోకి చేప చేరేదెన్నడో అంటూ మత్స్యకారులు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని జలాశయాలు, చెరువ
మండలంలోని కందకుర్తి గ్రామసమీపంలో గోదావరి, హరిద్రా, మంజీరానదులు కలిసే త్రివేణి సంగమ క్షేత్రం జలకళను సంతరించుకుంది. ప్రతి ఏడాది ఏరువాక పౌర్ణమి రోజున నదిలోకి కొత్త నీరు వచ్చి చేరడం అనవాయితీగా వస్తోంది.