Rahul Gandhi: 2024 లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, దానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఇండియాలో ఎన్నికల సంఘం చచ్చిపోయిందని విమర్శించారు.
భారత ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉన్నదని, అధికార బీజేపీ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నదని ప్రముఖ ఆర్థిక వేత్త జీన్ డ్రెజ్ ఆరోపించారు. ప్రస్తుత పరిణామాల మధ్య జరుగుతున్న లోక్సభ ఎన్నికలు దాదాపు రిగ్గింగ్�
కోట్లి: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని ఆ ప్రాంత ప్రజలు ఆరోపించారు. భారీగా పాక్ ఆర్మీని మోహరించడంపై పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ న�