వరంగల్ ఎంజీఎం దవాఖానలో శుక్రవారం రాత్రి కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ఆర్ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్న బొజ్జ భిక్షపతి(45) మృతి చెందినట్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ ఎంజీఎం దవాఖానలో ప్రత్యేక ఎమర్జెన్సీ వార్డు ఏర్పాటు కానుంది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ బృందం సభ్యులు హాస్పిటల్కు మరో ఐదు ఎమర్జెన్సీ మెడిసిన్ పీజీ సీట్లను �
పోలీస్ కొలువుల కోసం నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలో పాల్గొని గుండెపోటుకు గురైన ఇద్ద రు అభ్యర్థులు ప్రాణాలు విడిచారు. వివరాలు ఇలా.. హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్
కారకులందరిపై కఠిన చర్యలు బాధితుడికి మెరుగైన వైద్య సేవలందిస్తాం శానిటేషన్ కాంట్రాక్టు సంస్థను బ్లాక్ లిస్ట్లో పెడుతాం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎంజీఎంహెచ్లోని ఆర్ఐ�