ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీలో హైదరాబాదీ తిలక్ వర్మ కెప్టెన్సీలోని సౌత్ జోన్ ఫైనల్ చేరింది. బుధవారం ముగిసిన రెండో సెమీస్లో 7 వికెట్ల తేడాతో నార్త్జోన్ను ఓడించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 182 పరు�
మిడిలార్డర్ రాణించడంతో హైదరాబాద్తో జరుగుతున్న రంజీ మ్యాచ్లో ఆంధ్ర జట్టు భారీ స్కోరు చేసింది. రికీ భుయ్ (116), కరణ్ (105 నాటౌట్), శ్రీకర్ భరత్ (89) సత్తాచాటడంతో రెండో ఇన్నింగ్స్లో ఆంధ్ర 462 పరుగులు చేసింది.