81 శాతం మంది హైదరాబాద్లోనే నివాసం రెండు రాష్ర్టాల నుంచి 69 మంది కుబేరులు 15కు పెరిగిన డాలర్ బిలియనీర్లు రూ. 3,79,200 కోట్లుఈ ఏడాది హురున్ జాబితాలోని తెలంగాణ, ఏపీ కుబేరుల సంపద విలువ హైదరాబాద్, అక్టోబర్ 6: వెయ్యి
న్యూఢిల్లీ : దేశంలో పేదరికం వెక్కిరిస్తున్నా మిలియనీర్ల సంఖ్యలో మాత్రం భారత్ వెలిగిపోతోంది. దేశంలో 4.12 లక్షల డాలర్ మిలియనీర్ల (రూ 7 కోట్ల సంపద) కుటుంబాలున్నాయని హురున్ ఇండియా సంపద నివేదిక 2020 వెల్లడించిం�