వరి కొయ్యలకు నిప్పుపెట్టబోయి ఓ రైతు ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన సిరికొండ మండలం పెద్దవాల్గోట్ గ్రామంలో చోటుచేసుకున్నది. ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం..
Cultivation Techniques | వరి పంటను రైతులు గతంలో కొడవళ్లతో మొదళ్ల వరకు కోసేవారు. పశువుల పెంపకంపై కూడా రైతులు మక్కువ చూపేవారు. దీంతో వరి గడ్డిని కుప్పలుకుప్పలుగా పశుగ్రాసం కోసం నిల్వచేసేవారు. ప్రస్తుతం సాగు విధానంలో అనేక
దట్టమైన పొగతో రైతుల ప్రాణంమీదికి పర్యావరణ కాలుష్యం.. భూసారానికి దెబ్బ కలియ దున్నితే సేంద్రియ ఎరువుగా మార్పు 5 నుంచి 10 శాతం దిగుబడి పెరిగే అవకాశం కరీంనగగర్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పశువుల మేత