ధాన్యం సేకరణలో అధికారుల నిర్లక్ష్యాన్ని కూడా డిఫాల్టర్లపై రుద్దుతూ జరిమానా, వడ్డీ పేరిట రాక్షసుల్లా పీక్కుతింటున్నారని కరీంనగర్ జిల్లా రైస్ మిల్లర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు మండిపడ్డారు. కొన్నేండ్
రైస్మిల్లర్లు నష్టాల్లో ఉన్నారని తెలిసి కడాఊ వేధించవద్దని ప్రభుత్వాన్ని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు వేడుకున్నారు. ఇప్పటికే విధించిన 25 శాతం జరిమానాతో పాటు 12 శాతం వడ్డీని విధించి వేధించడం సరిక