కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే దురాశతో నక్సలైట్నని బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వనపర్�
నిజామాబాద్ జిల్లాలో టన్నుల కొద్దీ దొడ్డు బియ్యం నిల్వలు బయట పడుతూనే ఉన్నాయి. అధికారుల తనిఖీల్లో గుట్టు రట్టు అవుతుండడంతో అంతా అవాక్కవుతున్నారు. రెండు రోజుల క్రితం వేల్పూర్లోని ఓ రైస్మిల్లులో వెలుగు