వానకాలంలో రైతులు పండించిన వరి ధాన్యం దళారులకు అమ్మి నష్టపోకూడదని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నది. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవడా�
ఈ ఏడాది తొలకరి జల్లులు సకాలంలో కురువడంతో రైతులు మురిసిపోయారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. మక్తల్ నియోజకవర్గంలో అధికంగా పత్తి, వరి పంటలు సాగు చేస్తుండగా, వరిసాగులో తగిన జాగ్రత
సన్న వడ్లకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లే ఇచ్చి.. కొనుగోళ్లు చేయడంలో కొత్త కొర్రీలు తెరపైకి తీసుకొచ్చింది. సర్కార్ ఎంపిక చేసిన వాటితోపాటు ప్రైవేట్ కంపెనీల సన్న రకాలు కూడా అధికంగా సాగు చేయ