వీణవంక మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల నామినేషన్లు గురువారం నుండి స్వీకరించనున్నట్లు ఎంపీడీఓ మెరుగు శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వివరాలు �
నిజామాబాద్ జిల్లాతో పాటు హైదరాబాద్ జిల్లాలలో వరుస చోరీలకు పాల్పడిన అంతర్ జిల్లాల ఘరానా ముఠా సభ్యులను నిజామాబాద్ పోలీసుల అరెస్టు చేశారు. గత కొంతకాలంగా తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకొని వరుస దోపిడీలకు �