పాత కక్షలతోనే కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి గ్రామంలో బుధవారం రాత్రి వృద్ధురాలి హత్య జరిగినట్లు జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ వెల్లడించారు. మండల కేంద్రంలోని పోలీసుస్టేషన్లో శుక్రవారం వివరాలనున వెల్లడిం�
పెంచికల్పేట్ మండలంలోని ఎల్లూరు నల్లకుంట వద్ద విద్యుత్ తీగలను అమర్చి పులిని హతమార్చిన కేసులో 30 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్ అధికారి సుశాంత్ సుకుద్దేవ్ బోబ�
సామాజిక మాధ్యమాలు, వీడియో గేమ్లు పిల్లల మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్న అంశంపై నిర్వహించిన పియర్సన్ గ్లోబల్ లెర్నర్స్ సర్వేలో తల్లిదండ్రులు మిశ్రమంగా స్పందించారు. వీడియో గేమ్లు పిల�