ఎమ్మెల్యే జీవన్ రెడ్డి | ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కలవడం ఆనవాయితీ అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. గతంలోనూ చాలా మంది ముఖ్యమంత్రులు ప్రధానులను కలిశారని చెప్పారు.
కవాడిగూడ :దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి అహర్నిశలుకృషి చేస్తున్నదని అఖిల భారత విద్యార్థి యువజన జేఏసీ చైర్మన్ సగరపు ప్రసాదరా�
ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 31: మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవరికైనా తగిన గుణపాఠం చెప్తామని వివిధ విద్యార్థి సంఘాల దళిత నాయకులు హెచ్చరించారు. ఇటీవల మోత్కుపల్లిపై వ్యాఖ�
ఉస్మానియా యూనివర్సిటీ: దళిత ముద్దుబిడ్డ మోత్కుపల్లి నర్సింలుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవరికైనా తగిన గుణపాఠం చెబుతామని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మో�
ప్రశాంత రాష్ట్రంలో చిచ్చుపెట్టే యత్నం మీడియా సమావేశంలో మంత్రి కొప్పుల ఫైర్ జమ్మికుంట, ఆగస్టు 29: ‘బండి సంజయ్, రేవంత్రెడ్డివి దొంగ పాదయాత్రలు. అధికార దాహం కోసం ప్రజలను రెచ్చగొట్టే యాత్రలు చేస్తున్నరు. శ
సీఎం కేసీఆర్| సీఎం కేసీఆర్ దళితుల ఆత్మబంధువని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. దళితబంధు లాంటి పథకం దేశంలో మరెక్కడా లేదని, ఆ పథకాన్ని విజయవంతం చేసుకోవాలన్నారు.
నీ బ్లాక్మెయిల్ రాజకీయాలు ఇక సాగవు జవహర్నగర్లో మాకు ఉన్నది 350 గజాలే ఆ సర్వేనంబర్లతో సంబంధమే లేదు నేను పాలు అమ్మి ఆస్తులు సంపాదించిన నువ్వు ఏం చేసి కోట్లు సంపాదించావ్ రేవంత్పై మంత్రి మల్లారెడ్డి మం�
కేటీఆర్ | తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్ వేశారు. ఆ చిలుక మనదే.. పలుకు పరాయిది అని రేవంత్ను ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్�
కేటీఆర్ | తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎవరూ దిక్కు లేక పక్క పా�
కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ)/ కంటోన్మెంట్: పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై చేసిన సవాల్కు కట్టుబడి ఉన్నానని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. �