సీఎం రేవంత్రెడ్డి ఆత్మీయ సమ్మేళనం కాంస్ పార్టీలో గందరగోళం నింపింది. జెడ్పీటీసీగా 2006 లో రాజకీయ జీవితాన్ని మిడ్జిల్ మండలం నుంచి ప్రారంభి ంచిన సీఎం రేవంత్రెడ్డి 20 ఏండ్లు గడిచిన సందర్భంగా ఆత్మీయ సమ్మేళ�
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి రైతు సభ అట్టర్ఫ్లాప్ అయ్యింది. తమది రైతు ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్.. ఆ రైతులపైనే వివక్ష చూపటంపై అన్నదాతల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
Revanth Reddy | నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన సీఎం రేవంత్రెడ్డి ‘ప్రజా పాలన-ప్రగతి బాట’ బహిరంగ సభలో ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చాయి.