Man Sets In-Laws' House On Fire | పుట్టింట్లో ఉంటున్న భార్యను పంపేందుకు అత్తింటి వారు నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన వ్యక్తి వారి ఇంటికి నిప్పుపెట్టాడు. వేసవి కావడంతో ఆ మంటలు వ్యాపించి పొరుగువారి ఇల్లు కూడా కాలిపోయింది.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన నిమ్మని రమేశ్ (55) అనే వ్యక్తి ఇరాక్ లో గుండె పోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. జీవనోపాధి నిమిత్తం ఏడాది క్రితం ఇరాక్ దేశానికి వ�
మతిస్థిమితం కోల్పోయి అనాథలా రోడ్ల వెంట తిరుగుతున్న ఓ వ్యక్తి జాడ.. కానిస్టేబుల్ చొరవతో 17 ఏండ్లకు దొరికింది. సూర్యాపేట జిల్లా కోదాడలో తిరుగుతున్న అతడిని మెదక్
జిల్లాకు చెందిన కుటుంబ సభ్యులకు గురువా రం �