రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో టీచింగ్ ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయోపరిమితిని 65 నుంచి 70 ఏండ్లకు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందినట్టు తెలుస్తున్నది. సంబంధిత ఫైల్ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరినట్ట
రాష్ట్ర సాగునీటి పారుదలశాఖలో రాబో యే మూడు నెలల్లో దాదాపు 231 మంది ఉద్యోగ విరమణ పొందనున్నారు. వీరిలో ఇంజినీరింగ్ క్యాడర్ ఉద్యోగులు 100 మందికిపైగా ఉంటారని సమాచారం. ఇందులో ఎనిమిది మంది చీఫ్ ఇంజినీర్లు, 35 మంద�