బీసీల హక్కులు, అభ్యున్నతికి నిర్విరామంగా కృషి చేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, బీసీ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు టీ చిరంజీవులును పూలే ఎక్సలెన్స్ అవార్డు 2026కు ఎంపిక చేశారు.
మానవసేవే మాధవసేవ అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ముఖ్య సలహాదారు కేవీ రమణాచారి అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని సత్యసాయి సంజీవని దవాఖానకు గురువారం లయన్స్ క్లబ్ హై�