‘ఎంకి పెండ్లి సుబ్బి చావుకొచ్చింది’ అన్నట్టు అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం.. భారత్ను ప్రభావితం చేస్తున్నది. అవును.. పశ్చిమాసియాలో మొదలైన ఈ సంక్షోభం.. ఇప్పుడు యావత్తు ప్రపంచానికి విస్తరిస్తున్నది. ము�
గత కొన్ని నెలలుగా ప్రతికూలంగా ఉన్న టోకు ధరల సూచీ మళ్లీ పుంజుకున్నది. కూరగాయలు, ఉల్లిగడ్డ ధరలు భారీగా పెరగడంతో నవంబర్ నెలకుగాను టోకు ధరల సూచీ ఎనిమిది నెలల గరిష్ఠ స్థాయి 0.26 శాతానికి తాకింది. ఈ ఏడాది మార్చి న
రిటైల్ ద్రవ్యోల్బణం గత నెలలోనూ భగ్గుమన్నది. బుధవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం సెప్టెంబర్లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత చిల్లర ద్రవ్యోల్బణం 5 నెలల గరిష్ఠానికి చేరుతూ 7.4 శాతానికి ఎగిసింద