ల్యాప్టాప్లు, ట్యాబ్లు, వ్యక్తిగత కంప్యూటర్ల దిగుమతిపై (Imports) కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు (Restrictions) విధించింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది.
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు, ప్రజా ప్రతినిధులు స్వయం సంయమనం పాటించాలని, ఇతరులను కించపరిచే లేదా అవమానపరిచే వ్యాఖ్యలు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ప్రజాప్రతినిధుల వాక్ స్వాతంత్య్రంపై
రాష్ట్రాలకు కేంద్రం నిధులు నిరాకరించడం.. ఒకవిధంగా ఆర్థిక ఆంక్షలు విధించడమేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ�
రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడంలో కేంద్రంలోని బీజేపీని మించిన వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. మే నెలలో గోధుమల ఎగుమతులపై ఆంక్షలు విధించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా గోధుమ పిండి ఎగుమతుల విషయంలో ఆంక్షలు వి�