ప్రత్యేక అవసరాలు గల పిల్లల వికాసం కోసం ప్రభుత్వం భవిత కేంద్రాలను నిర్వహిస్తున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 47మండలాల్లో కేంద్రాలు ఉండగా, కొత్తగా ఏర్పాటైన 14 మండలాల్లోనూ గతేడాది ఈ సెంటర్లను ప్రారంభ�
రాష్ట్రంలోని దివ్యాంగ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడంపై పాఠశాల విద్యాశాఖ దృష్టిసారించింది. ప్రత్యేకంగా నిర్వహిస్తున్న భవిత సెంటర్ల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నది.