పోషకాహార లోపం నివారణకు కృషి చేయాలని నీతి అయోగ్ ప్రతినిధి సలోని భుటాని అన్నారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తానని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన బాధ్యతలు స్వీకరించి మాట్ల�