నిజామాబాద్, కామారెడ్డి కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. నిజామాబాద్లో 166, కామారెడ్డిలో 88 వినతులు వచ్చాయి.
SC colony | వర్షం వస్తే జలమయం అవుతున్న బోయపల్లి ఎస్సీ కాలనీ సమస్యలు పరిష్కరించాలని కాలనీవాసులు తహసీల్దార్ జ్యోత్స్న, ఎంపీడీవో శ్రీనివాస్కు గురువారం వేరువేరుగా స్థానిక నాయకులతో కలిసి వినతిపత్రాలు అందజేశార�
Eidgah development | రంజాన్ పండుగ వస్తున్న సందర్భంగా బజార్హత్నూర్లో గల ఈద్గా అభివృద్ధికి సహకరించాలని మండల జామ మసీద్ కమిటీ సభ్యులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను కోరారు.
Mla Sudhir reddy | ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పరిష్కరించడానికి కృషి చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి (Mla Sudhir reddy) అన్నారు.