మతోన్మాదుల నుండి దేశాన్ని కాపాడుకుందామని సీపీఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యుడు రేపాకుల శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని లక్ష్మీపురంలో సీపీఎం మ�
కోయగూడెం ఓసీ 2, ఫిట్ -2, 3లో సాగు భూములు కోల్పోయిన గిరిజన నిర్వాసితులకు హైకోర్టు తీర్పు ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ భూ నిర్వాసితుల సంఘం బుధవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన, ధర్నా నిర్వహించిం