: కనగల్ మండలం దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలు సోమవారం పరిపూర్ణమయ్యాయి. చివరి రోజు ఉదయం అమ్మవారికి లక్ష కుంకుమార్చన, ఏకాంతసేవతోపాటు ఆలయం వద్ద 108 కలశాలతో అష్టోతర శతఘాభిషేకం, హోమాలు, త్రిశూలస్నాన
మండలంలోని నాగసముద్రం గ్రామంలో బుధవారం రేణుకా ఎల్లమ్మ బోనాల జాతర కనుల పండువగా సాగింది. గ్రామస్తులందరూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. జాతరకు చుట్టు పక్క గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కడ్తాల్ : మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం రేణుక ఎల్లమ్మతల్లి బోనాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, హారతీ, ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. బియ్యం, బెల్లంతో వండి�