కరీంనగర్ రీజియన్లోని 11 డిపోల పరిధిలో 867 బస్సులు ఉన్నాయి. అందులో 339 అద్దె బస్సులు నడుస్తున్నాయి. అయితే రాష్ట్ర సర్కారు గతేడాది డిసెంబర్ 9 నుంచి మహిళలకు బస్సు ఫ్రీ జర్నీని ప్రవేశపెట్టింది. మొత్తం 667 పల్లె వె
నగరంలో కొత్త బస్సుల కొనుగోలు కోసం చర్యలు మొదలు పెట్టిన ఆర్టీసీ యాజమాన్యం అనేక మార్గాలను అన్వేషిస్తున్నది. నిధులను సమకూర్చుకోవడం కోసం ఆర్టీసీ బస్టాండ్లలో ఉన్న స్థలాలను లీజుకు ఇవ్వనున్నది.