విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలో రూ.కోటీ 70లక్షల నిధులతో నిర్మించిన నూతన ప్రాథమికోన్�
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నది
ఆదిలాబాద్ పట్టణంలోని రెవెన్యూ గార్డెన్ సమీపంలో ఎస్సీ బాలుర వసతిగృహం ఉంది. ఇది మొన్నటిదాకా కళావిహీనంగా ఉండేది. ప్రస్తుతం పాఠశాలలకు సెలవులు ఉండడంతో అధికారులు
మహబూబ్నగర్ మినీ ట్యాంక్బండ్ను తలమానికంగా నిర్మిస్తున్నామని పర్యాటక, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్బండ్ నిర్మాణ పనులను కలెక్టర్ వెంకట్రావ�