Telangana | తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్లు బదిలీ అయ్యారు. రామగుండం సీపీగా పనిచేస్తున్న రెమా రాజేశ్వరిని వుమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీగా బదిలీ చేశారు. ఆమె స్థానంలో తెలంగాణ మల్టీ జోనల్-2 ఐజీపీగా పనిచేస్తున్న
ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తానని రామగుండం సీపీ రెమా రాజేశ్వరి అన్నారు. రామగుండం నూతన పోలీస్ కమిషనర్గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సామాన్యుడిని దృ�