‘కార్మిక సమస్యలంటే ఐటీసీ సంస్థకు పట్టింపులేదా? దీక్షలు చేస్తున్నా యాజమాన్యానికి కనువిప్పు కలగదా?’ అంటూ ఐటీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు, కాంట్రాక్టు కార్మికులు ప్రశ్నించారు. కాంట్రాక్టు కార్మికులు ఎదుర
బీసీలకు జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ పెగడపల్లి మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద మండల బీసీ సంఘం నాయకులు శనివారం రిలే నిరహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ సంక్షే�