పెండింగ్ ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం చలో కలెక్టరేట్ కార్యాలయం పేరుతో ఆ�
ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు మూతబడ్డాయి. ఆయా కళాశాలల యాజమాన్యాలు సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగాయి. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలనే డిమాండ్తో బంద్ పాటిస్తున్నాయి.
పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు, రీయింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు.