Rehab Centre | కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengaluru)లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రైవేటు రిహాబిలిటేషన్ సెంటర్ (Rehabilitation Centre)లో చికిత్స పొందుతున్న రోగి పట్ల ఇద్దరు వ్యక్తులు కర్కశంగా వ్యవహరించారు.
వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా గుజరాత్లోని వాంతార పనిచేస్తుందని సీఈవో వివాన్ కరాణి తెలిపారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో గ్రీన్స్ జువాలజికల్ రెస్కూ, రీహాబిటేషన్ సెంటర్గా దాదాపు 2వేల వ�