రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు సర్కారు కీలక నిర్ణయం తీసుకొన్నది. ఐదుగురు సభ్యులతో కూడిన ఫీజు రెగ్యులేటరీ కమిటీ (ఎఫ్ఆర్సీ)ని నియమించాలని నిర్ణయించింది.
చాట్జీపీటీ (ChatGPT) వంటి ఏఐ టూల్స్తో భవిష్యత్లో పెను ముప్పు వాటిల్లుతుందని, పెద్దసంఖ్యలో కొలువుల కోత తప్పదనే ఆందోళనల నేపధ్యంలో న్యూ టెక్నాలజీపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర�