సినీనటుడు అల్లు అర్జున్కు భారీ ఊరట లభించింది. ‘పుష్ప-2’ చిత్రం బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఓ మహిళ మరణించిన కేసులో ఆయనకు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ను
కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు కర్ణాటక హైకోర్టు శుక్రవారం బెయిలు మంజూరు చేసింది. ఆయనతోపాటు ఆయన స్నేహితురాలు పవిత్ర గౌడ, మరో ఏడుగురు నిందితులు కూడా బెయిలును పొందారు.
సామాజికవేత్త తీస్తా సెతల్వాద్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన కేసులో సుప్రీంకోర్టు బుధవారం రెగ్యులర్ బెయిల్ మంజూరుచేసింది. ఆమెను కస్టడీలోకి తీ�