నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు భారీగా పెరగనున్నాయి. పార్లమెంట్ సీట్లను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో రాష్ట్రంలో ఎంపీ సీట్లు 17 నుంచి 26కు పెరుగ�
నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కీలక బిల్లు డ్రాఫ్ట్ను మంగళవారం విడుదల చేసిన కేంద్రప్రభుత్వం లోక్సభ సీట్ల పెంపుపై స్పష్టతనిచ్చినప్పటికీ, అసెంబ్లీ సీట్ల పెంపుపై మాత్రం సరైన వివరణ ఇవ్వలేదు.