కంది రైతులకు రంది పట్టుకుంది. పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులకు తిప్పలు తప్పడం లేదు. రైతులకు దన్నుగా నిలవాల్సిన ప్రభుత్వం పట్టించుకోనట్లుగా వ్యవహనిస్తున్నది. పంట సాగు మొదలు.. పంట అమ్మకం వరకు రైతులకు
MLA Palla | వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కందుల(Red gram) కొనుగోలు కేంద్రంలో తమ కందులు కొనుగోలు చేయడం లేదని పలువురు రైతులు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి(MLA Palla Rajeshwer reddy) ముందు తమ గొడును వెల్లబోసుకున్నారు.