ఎర్ర బంగారం..ధరహాసం.. ఎన్నడూలేని విధంగా ఆల్టైమ్ రికార్డు కలిసొచ్చిన ఇతర పంటలు సీఎం కేసీఆర్ మాట మేరకు వేసిన రైతులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3వేల ఎకరాల్లో సాగు 75 వేల క్వింటాళ్ల దిగబడి.. ఆనందంలో అన్నదాతల�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం దేశీ రకం మిర్చి ధర రికార్డు స్థాయిలో క్వింటాల్కు రూ.32 వేలు పలికింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కర్కెపల్లికి చెందిన రైతు భిక్షపతి దేశీరకం మిర�