అఫ్గానిస్థాన్లో శనివారం సంభవించిన భారీ భూకంప మృతుల సంఖ్య రెండు వేలు దాటింది. దేశంలో ఎక్కడ చేసినా శవాల కుప్పలే కన్పిస్తున్నాయి. ఏ శిథిలాన్ని తొలగిస్తే ఎన్ని శవాలు బయటపడతాయోనని సహాయ బృందాలు భయపడుతున్నా�
రక్తదానం మరొకరి జీవితానికి వెలుగు.. రక్తదానం చేయండి-ప్రాణదాతలుకండి.. అంటూ ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, వైద్యులు పలు అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు చేస్తుండడాన్ని మనం చూస్తూనే ఉంటాం.