భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి వరుసగా మూడో రోజూ కొనసాగింది. గురువారం ఉదయం నుంచి క్రమేణా పెరుగుతూ రాత్రి 7 గంటల వరకు 52.40 అడుగులకు చేరుకున్నది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు సహ�
జంట జలాశయాల్లోకి వరద తగ్గుముఖం పట్టడంతో మూసీనది శాంతించింది. గురువారం ఉస్మాన్సాగర్కి 1800 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, దిగువ మూసీలోకి 6 గేట్లను 4 అడుగుల మేర ఎత్తి 2442 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు
మూసీ పరివాహక ప్రాంతమైన జియాగూడలోని వందఫీట్ల బైపాస్ రోడ్డులో వరద ఉధృతి తగ్గడంతో బైపాస్ రోడ్డు చెత్త చెదారం, మట్టి కూప్పలతో నిండి పోయింది. గురువారం పురానాపూల్ వంతెన కింద వరద ప్రవాహం తగ్గడంతో రహదారిలో చ