జిల్లాలోని ప్రభుత్వ భూములను గుర్తించి వాటిపై ఎలాంటి లావాదేవీలు జరుగకుండా నిషేధిత జాబితాలో చేర్చాలన్న రెవెన్యూ అధికారుల ప్రయత్నానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి.
రఘురాం(పేరు మార్చాం) వరంగల్కు చెందిన గ్రాడ్యుయేట్. ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చి ఉప్పల్లో స్థిరపడ్డాడు. స్థానికంగా రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మారాడు. 12ఏళ్లుగా 90 నుంచి 100 ప్లాట్ల వరకు విక్రయించాడు. రెండే�