రాష్ట్రంలో అక్షరాస్యతను పెంచేందుకు గురువారం నుంచి రీడింగ్ క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. పాఠశాల విద్యాశాఖ, రూమ్ టూ రీడ్ ఇండియా ట్రస్టులు సంయుక్తంగా ఈ క్యాంపెయిన్ను నిర్వహించనున్నారు.
విద్యార్థులు ధారాళంగా చదవడం. పఠన నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు విద్యాశాఖ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పఠనోత్సవానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తల బృందం ఫిదా అయ్యింది.
ప్రతి విద్యార్థి చదివేలా పఠనోత్సవం (రీడింగ్ క్యాంపెయిన్)ను ప్రభుత్వ పాఠశాలల్లో నేటి నుంచి విద్యాశాఖ ప్రారంభించనుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 505 ప్రభుత్వ పాఠశాలల్లో పఠనోత్సవాన్ని వచ్చ�
విద్యార్థుల్లో చదవడాన్ని అలవాటుగా మార్చడం, స్వతంత్య్రంగా చదివే పాఠకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
నోడల్ అధికారిగా సువర్ణవినాయక్ హైదరాబాద్, జనవరి 11 : విద్యార్థి దశలోనే పఠనాభిలాషను ప్రోత్సహించేందుకు పాఠశాలల్లో 100 రోజుల రీడింగ్ క్యాంపెయిన్ను నిర్వహించనున్నారు. బాలవాటిక (శిశు) నుంచి 8వ తరగతి వరకు గల �