అనతి కాలంలోనే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని మీడియాలో వస్తున్న కథనాలను వింటూ ఉండేవాడిని. ఇప్పుడు ఆ అభివృద్ధిని కనులారా చూశా. అగ్రిటెక్ మేళాను సందర్శించి ఆధునిక పరికరాల పనితీరు గురించి తెలుసుకొన్నా. �
చెన్నై: శ్రీలంకలో కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో అక్కడ బతకడం కష్టంగా భావిస్తున్న శ్రీలంక వాసులు పడవల్లో భారత్ చేరి ఆశ్రయం కోరుతున్నారు. తాజాగా జాఫ్నా, మన్నార్కు చెందిన 19 మంది శ్�