ఉన్న ఊరు వదిలి, చెట్టుకొకరు పు ట్టకొకరు అన్నట్లుగా చిన్నోనిపల్లి వాసులు ఊరు ఖాళీ చేసిన తర్వాత ప్రజాప్రతినిధులు, అధికారులకు ఇప్పుడు తెల్లారి నట్లు ఉన్నది. ఆదివారం రిజర్వాయర్తోపాటు చిన్నోనిపల్లి ముంపు �
నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి కోరారు. గురువారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి రాంచందర్రావుకు ఎమ్మెల్�
డిసెంబర్ 3,4 తేదీల్లో ఓటరు నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం వీసీద్వారా జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు.