ఓటు హక్కు ప్రతీ ఒక్కరి బాధ్యత అని వేములవాడ ఆర్డివో రాధాబాయి అన్నారు. జాతీయ ఓటర్ దినోత్సవం లో భాగంగా తహసీల్దార్ కార్యాలయం నుండి తెలంగాణ చౌక్ వరకు ఆదివారం అవగాహన ర్యాలీ నిర్వహించగా ఆమె హాజరై మాట్లాడారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు చెన్నమనేని రమేశ్బాబు పేరును ఓటరు జాబితా నుంచి తొలగిస్తూ వేములవాడ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో రాధాబాయి శనివారం ఉ