ఆర్డీవో కార్యాలయాల నుంచి కాకుండా తహసీల్దార్ల ద్వారా ఎస్సీ ఉపకులాలకు కులధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని 57 ఎంబీఎస్సీల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు భైరి వెంకటేశం డిమాండ్ చేశారు.
నిర్మల్ కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాలను జప్తుచేయాలని సీనియర్ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. వివరాల్లోకి వెళితే.. 1999లో నిర్మల్ జిల్లాలోని గడ్డెన్నవాగు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లో రైతులు