కొత్తగూడెం ఏరియాలోని ఆర్సిహెచ్పి (RCHP), రుద్రంపూర్ రైల్వే సైడింగ్లను శుక్రవారం కోల్ మూవ్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.వెంకన్న (IRTS) సందర్శించి బొగ్గు రవాణా ఏర్పాట్లను పరిశీలించారు. సందర్శనలో భాగంగా �
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని బుధవారం కొత్తగూడెం ఏరియా ఆర్సీహెచ్పీలో ఘనంగా నిర్వహించారు. RCHP హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎస్ఈ అజ్మీర శ్రీనివాస్ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల�
కొత్తగూడెం-విజయవాడ రోడ్డులో బొగ్గు టిప్పర్లు ప్రయాణికుల ప్రాణాలకు తీవ్ర ముప్పుగా మారాయి. చాలా మంది డ్రైవర్లు తరచుగా నిర్లక్ష్యంగా నడుపుతుండడంతో మనుషులు, మూగ జీవాల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. సత్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం ఏరియా ఆర్సీహెచ్పీ (రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్) కొత్త రికార్డు నెలకొల్పింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రైల్వే ద్వారా బొగ్గు రవాణాలో తడాఖా చూపించిం