కొత్తగూడెం-విజయవాడ రోడ్డులో బొగ్గు టిప్పర్లు ప్రయాణికుల ప్రాణాలకు తీవ్ర ముప్పుగా మారాయి. చాలా మంది డ్రైవర్లు తరచుగా నిర్లక్ష్యంగా నడుపుతుండడంతో మనుషులు, మూగ జీవాల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. సత్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం ఏరియా ఆర్సీహెచ్పీ (రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్) కొత్త రికార్డు నెలకొల్పింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రైల్వే ద్వారా బొగ్గు రవాణాలో తడాఖా చూపించిం