RBI | వడ్డీ రేట్ల పెంపు విషయంలో రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది మే నుంచి ఆరు సార్లు రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. కస్టమర్లకు ఉపశమనం కలిగించింది. రేపో రేటులో ఎలాంటి మార్పు చేయకుండా యథాతథంగా ఉంచా�
భారత ఆర్థిక అభివృద్ధి అత్యంత బలహీనంగా కనిపిస్తున్నదని, పెరుగుతున్న శ్రామికశక్తి ఆకాంక్షలు నెరవేర్చడానికి దేశానికి అవసరమైన దానికన్నా ఇది తక్కువ ఉండొచ్చని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సభ్యుడు జయం