జోగులాంబ గద్వాల జిల్లా : జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబం తీవ్ర విషాదం నింపింది. ఇటిక్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని మునగాల శివారులో గురువారం రాత్రి జరిగిన యాక్సిడెంట్లో తండ్రి, కుమారుడు మృ�
ప్రభుత్వ నిర్లక్ష్యంతో యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని మైనారిటీ గురుకుల పాఠశాల ఆవరణలోని నీటి గుంతలో పడి మరణించిన విద్యార్థి బందనాదం బాల ఆకాశ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్ట�
తమ పొలాన్ని సర్వే చేయకుండా అడ్డుకొంటున్నారని మనస్తాపం చెందిన తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాలిలా.. గట్టు మండలం పెంచికలపాడుకు చెందిన తల్లీకొడుకు