రాయదుర్గం భూముల వేలం వివాదంపై ఎస్బీఐతో సీఎస్ రామకృష్ణారావు మరోసారి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ భూములకు ఎస్బీఐ బృందం అంగీకారం తెలిపినట్టు సమాచారం.
‘ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమి కొడతాం.. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణంతోనే పాతరవేస్తం’ కాళోజీ నినాదం ఇది. పొలిమేర దాటిన ప్రాంతేతరులు ఇప్పుడు ప్రాంతం వాళ్లను కలుపుకొని మళ్లీ వచ్చారు. ర�