రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు విసుగు చెందారని, భవిష్యత్ అంతా రాష్ర్టంలో గులాబీమయం
కానుందని, పార్టీని నిర్మాణ పరంగా ముందుకు తీసుకుపోయి భవిష్యత్కు బాటలు వేయాలని భద్రాచలం బీఆర్ఎస్ నియో
BRS leader Ramprasad | కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశాన్ని సీబీఐ కి అప్పగించడం బీజేపీ, కాంగ్రెస్ రాజకీయ కుట్రలో భాగమేనని బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ ఆరోపించారు.