లక్షన్నర కోట్లు!.. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక రివర్ఫ్రంట్కు ఈ స్థాయిలో బడ్జెట్ను ఏ దేశమూ ఇంతవరకు ప్రకటించలేదు. కానీ, మూసీ రివర్ఫ్రంట్ కోసం రేవంత్ సర్కార్ సిద్ధపడుతున్నది. చేదునిజం ఏమిటంటే..
1960లో పాకిస్థాన్తో ఒప్పందం జరిగినప్పటికీ రావి నదిపై ఆనకట్టను నిర్మించడంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా పాక్కు అప్పనంగా నదీ జలాలు అందడంపై స్పందించిన పీవీ నరసింహారావు అప్పటి ప్రధాని హోదాలో 1995లో కండి ప్రా�
జమ్ము కశ్మీర్లోని రావి నదిపై భారత్ కొత్త వంతెన నిర్మించింది. దీని వల్ల ఇకపై పాకిస్థాన్లోకి ఆ నదీ జలాలు వెళ్లడం ఆగిపోయింది. కొత్త వంతెన కారణంగా స్థానిక పొలాలకు తగినంత సాగునీరు అందనుంది.
కర్తార్పూర్ కారిడార్ (Kartarpur Corridor) యాత్ర నేటి నుంచి మళ్లీ ప్రారంభమం కానుంది. భారీ వర్షాల కారణంగా రావి నదిలో (Ravi river) నీటిమట్టం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో వరదలు (Floods) పోటెత్త�