నిన్నామొన్నటివరకు పీడీఎస్ దొడ్డు బియ్యంతో దందా సాగించి, వందల కోట్లు సంపాదించిన కొంత మంది మిల్లర్లు.. ఇప్పుడు సన్నబియ్యాన్ని సైతం వదలడం లేదు. అడ్డదారిలో కోట్లు దండుకోవడానికి రుచి మరిగిన అక్రమార్కులు..
పశ్చిమ బెంగాల్లో రేషన్ కుంభకోణం కేసులో మరో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. ఉత్తర 24 పరగణాల జిల్లా, బొంగావ్ పురపాలక సంఘం మాజీ చైర్మన్ శం�