అర్హులందరికీ రేషన్కార్డులను అందిస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి జూమ్ సమావేశాన్ని నిర్వహించారు. గ్రామ సభలు, రేషన్ కార్డుల దరఖాస్�
కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుదారులకు ఎదురు చూపులు తప్పడం లేదు. సర్కారు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం 3.98 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అభయహస్తం దరఖాస్తుల ఎంట్రీ ప్రక్రియను జీహెచ్ఎంసీ ముగించింది. ఈ నెల 7వ తేదీ నుంచి దరఖాస్తుల డేటా ఎంట్రీని 5వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లతో కలిసి ప్రత్యేక అధికారుల పర్